యాదవుల అభివృద్ధికి గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చాలా ప్రాధాన్యం ఇచ్చారని, యాదవులు కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కేసీఆర్దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం
‘వినాయకా.. రాష్ట్ర ప్రజల విఘ్నాలు తొలగించు.. తుఫాన్, వరదలతో, సీజనల్ వ్యాధులతో అవస్థలు పడుతున్న ప్రజలు ఆయురారోగ్యాలతో ఉం డాలి అని రెండు చేతులు జోడించి మొక్కుకున్నా’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు �
ప్రభుత్వంలో లేమని అధైర్య పడాల్సిన పని లేదని, అన్నింటికీ మీకు అండగా నేనున్నానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు.
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర