పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ దర్గాలో హుజుర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్ జానీ ఆయనకు దర్గా సాంప్రదాయ స్వాగతం పలికారు. పూజా �
హుజూర్నగర్: సొంత పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వారిని వదిలేసి దిగుమతి ఐన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం స
గరిడేపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన బోనకుర్తి శ్రీజ అనారోగ్యానికి గురికావడంతో ఆమె చికిత్స నిమిత్