ఇన్ముల్నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జేపీ దర్గా ఆవరణలో శుక్రవారం వేలాది మంది భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహేశ్వరం, చేవెళ్ల, కల్వకుర్తి మండల�
సైదాబాద్ మండల కార్యాలయం వద్ద శనివారం కల్యాణ లక్ష్మి చెక్కులను యాకుత్పురా నియోజకవర్గం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత కలిసి లబ్దిదారులకు అందజేశారు.