రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్టు ఐటీశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అద్యక్షుడు డీ శ్రీధర్బాబు ప్రకటించారు.