మోటకొండూర్ : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలకు మహర్దశ కలిగిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నార�
కవాడిగూడ, సెప్టెంబర్ 11: స్వామి వివేకానందుడి బోధనలు అనుసరణీయమని, నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడిచి.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. చికాగోలో స్వామి వివేక�