ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకంటే ముందంజలో నిలిపి, ఆదర్శ రాష్ట్రం గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించుకుందామని, ఉప్పల్లో గులాబీ జెండాన
ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటూ వారి సంక్షేమానికి కోసం కృషి చేస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.