కాప్రాసర్కిల్లోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు కంటి వెలుగు కేంద్రాల్లో శుక్రవారం మొత్తం 800 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు.
లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ అనుసరణీ యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజే