ఔటర్ రింగ్రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆదివారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో �
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పరిధిలో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.