అందాల పోటీల్లో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణా జరపడం లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల�
‘మిస్ ఇంగ్లండ్తో.. మిస్ బిహేవ్' ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు నిరాధారమైనవని, ఆమె వ్యాఖ్యలను ప్రచురించిన టాబ్లాయిడ్ (దిసన్)కు అంత ప్రాధాన్యం లేదని అంటూ
చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన విందులో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల అతిగా ప్రవర్తించిన అతిథుల గుట్టు దొరికినట్టు తెలిసింది. కాంగ్రెస్ యువ నేతల ఆనవాళ్లను విచారణ కమిటీ గుర్తించినట్టు సమాచారం. వారిద్
హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వాహకుల కారణంగా తనకు తాను ఒక వేశ్యలా భావించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ..అంతకుముందు తీవ్ర మనోవేదనకు గుర�