హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై గత పదేండ్ల నుంచి వాహనాల రద్దీ పెరుగుతున్నది. రోడ్డు చిన్నగా ఉండడంతో వాహనా లు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి.
జరగాల్సిన దానికంటే పదింతల నష్టం జరిగిన త ర్వాత ఆర్టీఏ అధికారులు మేల్కొన్నారు. ఓవర్ లోడ్తో వాహన రాకపోకలపై చర్యలు తీసుకోవాల ని ప్రజా సంఘాలు, ప్రజలు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకోని అధికారులు... మీర్జా�
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా ఉండటం, పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రజా�
మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వికారాబాద్ జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది.