రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
మైనార్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తెలంగాణ ముస్లిం ఫకీర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సాబీర్ అలీ ఆగ్రహం వ్�