బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు. శుక్రవారం భూత్పూర్ చౌరస
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు 8,056 మంది మైనార్టీలకు లక్ష సాయం కింద 80.56 కోట్ల విలువ చేసే చెక్కులను శనివారం ఒక్కరోజే పంపిణీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మైనార్