ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సంయుక్త కార్యదర్శి ఎఫ్ శివానంద్ బచ్చగుండి అన్నారు. శుక్రవారం ఆయన బాలానగర�
కేంద్ర ప్రభుత్వ రైతు, గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.