Mana basthi Mana badi | విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్�
Minister Talasani | హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని ప్రభుత్వ లీజు స్థలంలో కొనసాగుతున్న మహావీర్ హాస్పిటల్కు ఆ స్థలాన్ని శాశ్వతంగా అందజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో పరిశీలించారు. ఈనెల 17 వ తేదీన నిర్�