మహబూబ్నగర్ : ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ పాఠశాలకు వెళ్లలేకపోయిన విజయ్ కుమార్ అనే బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద మొరపెట్టుకున
పర్యాటక రంగం సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : మంత్రి శ్రీనివాస్గౌడ్ | రాష్ట్రంలో పర్యాటక రంగం సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని
మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు.