హైదరాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు రిజర్వ్ ఫారెస్టులో ఇప్పపూల కోసం వెళ్లిన స్థానిక గిరిజన, ఆదివాసీలపై ఫారెస్టు సిబ్బంది దాడికి పాల్పడడంతో దాదాపు పదిమంది గాయాలు పాలు కావడంపై రాష్�
హైదరాబాద్ : మంత్రివర్గం, అధికారుల సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన చేసి పోడు భూముల సమస్యలను పరిష్కారం చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇచ్చారు. అంతవరకు పోడు భూములు జోలికి వెళ్లవద్దని గిరిజన ర
హైదరాబాద్ : తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవిత కాల, ఆశ, ఆకాంక్షను నెరవేర్చి 9 వేల గ్రామ పంచాయతీలను 12వేలకు పెంచి ఆ గ్రామ పంచాయితీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ…500 జనాభా కన్న తక�
హైదరాబాద్ : ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపు చారిత్రాత్మకమని రాష్ట్ర గిరిజన స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవికి ఆమె శుభ
హైదరాబాద్ : ఇతర ప్రాంతాల్లో ఉండే పట్టభద్ర ఓటర్లకు తగిన రవాణా వసతులు కల్పించి ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు, మహబూబాబాద్ గ్రాడ్య�
హైదరాబాద్ : రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారిన పడ్డారు. ఇవాళ ఉదయం ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల
మీడియా సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మానుకోట రాళ్ల చరిత్ర తెలియని బండి సంజయ్, ఆ రాళ్ల గురించి మాట్లాడితే వాటికిందే బీజేపీని, సంజయ్ని సమాధి చేస్తామని గిరిజన సంక్�
మేడారం: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకునే వాతావరణం కల్పించారని చెప్పారు. వనదేవతలు కొలువైన మేడా