మంత్రి సత్యవతి | పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా నియమితులైన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు.
డయాలసిస్| కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారి డయాలసిస్ సేవలను ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాట�
మహబూబాబాద్| రాష్ట్రంలో లాక్డౌన్ ఐదో రోజు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మహబూబూబాద్ జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మహబూబాబాద్లోని కూరగాయల మార్కెట్లో పర�
మహబూబాబాద్, మే 13: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్-19 ల�
మంత్రులు | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించడం పట్ల గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం| టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అసువులుబాసిన అమరులకు జోహార్లు అర్పిస్తున్�