రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో చిక్కుకున్న 12 మంది భారతీయులను రక్షించి స్వస్థలాలకు తీసుకురావాలని ఎంఐ ఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్న�
కెనడాలో తమ ఎజెండాను అమలు చేసేందుకు ఆ దేశం కేంద్రంగా పనిచేసే ఖలీస్థాన్ అనుకూల శక్తులు పక్కా వ్యూహంతో పనిచేస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి.