దేశంలోని పట్టణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మార్చివేసే దిశగా రాబోయే రెండేండ్లలో ‘ఈవీటీవోఎల్' ఎయిర్ ట్యాక్సీలను ఆపరేట్ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర విమానయా�
రెండేండ్లకొకసారి హైదరాబాద్లో జరిగే విమానాల పండుగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.