రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదవలేదని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తిచెందిన నేపథ్యంలో వ్యాధి నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి సమీక్షించార�
జీవో నంబర్ 317 అమలులో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిషరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది.