తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ కొనియాడారు. దేశ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమై�
పేదలకు సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా సేవలు చేయటం దేశానికి మంచిది కాదన్న ప్రధాని మోదీకి తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ దిమ్మదిరిగే ప్రశ్నలు సంధించారు.