నాడు అంధకారంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేపోతున్నదని, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమే అవుతుందని ఎస్సీ స�
కొండగట్టును యాదాద్రి తరహాలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న సర్కారు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా ఆలయానికి నిరంతరం నీరందించేందుకు చర్యలు చేపట్టింది. అధికారుల ప్రతిపాదనల మేరకు వర�