మంత్రి ఐకే రెడ్డి | పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపార�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు ప్రభుత్వ కృషితో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని అట�
మంత్రి ఐకే రెడ్డి | రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతినిస్తూ.. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా సోమవారం అరణ్య భవన్లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగ�
మంత్రి ఐకే రెడ్డి | కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసులు అమోఘమైన సేవలు అందిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | కొవిడ్ మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి గొప్ప సేవలందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్న
మంత్రి ఐకే రెడ్డి | ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పూజారి సమ్మారావు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి ఐకే రెడ్డి |మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి ఐకే రెడ్డి | ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ మృతి పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు.
మంత్రి అల్లోల | కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మల్ ఐఎంఏ, ఎన్డీఏ సంఘాలు సంయుక్తంగా వైద్య పరీక్షల రేట్లను తగ్గించాయి.