ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ డీలర్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమీషన్ను రూ. 70 నుంచి రూ.140�
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(87) బుధవారం సాయంత్రం మృతిచెందారు. కరీంనగర్లోని మంత్రి స్వగృహంలో మల్లయ్య గుండెపోటు తో కన్నుమూశారు. మల్లయ్య మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఫోన్ చేస
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు ఆదిలాబాద్ వెల్లి జోగు రామన్న గారి స్వస్థలంలో జోగుబోజమ్మ గారి చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు.