బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సీఎం కేసీఆర్ది బీహార్ డీఎ�
తెలంగాణకు చెందిన మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీవో)కు అరుదైన గౌరవం దక్కింది. విధుల్లో నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రదానం చేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర పౌరసరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే కితాబిచ్చారు.