Banks | గత ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు.. కరెంట్/సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వల మొత్తాలను నిర్వహించని కస్టమర్ల నుంచి దాదాపు రూ.7,087 కోట్లు వసూలు చేశాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులంటేనే పేద, మధ్యతరగతి వర్గాల ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. అయితే అలాంటివారి ఖాతాల్లోనూ కనీస నగదు నిల్వలు ఉండట్లేదంటూ బ్యాంకులు ఎడాపెడా చార్జీలు వసూలు చేస్తున్నాయి.
RBI | రెండేండ్లకు పైగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను ఇన్ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించొద్దని, కనీస నిల్వల చార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.