విజయ డెయిరీ యాజమాన్యం పాల రైతులకు 15 రోజుల బిల్లులను చెల్లించింది. శుక్రవారం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేసింది. ‘పాల డబ్బులు ఎప్పుడిస్తారు’ అనే శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో �
సుందరగిరి గ్రామం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరిలో 500 మంది రైతులుంటారు. నిజానికి ఇది గతంలో కరువు మండలం. బావులు, బోర్లపై ఆధారపడి మాత్రమే వ్యవసాయం చేసేవారు. అడుగంటిన భూగర్భ జలాలతో అష్టకష్టా