మిలన్-2022 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ దంపతులు తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చారు. తూర్పు నావికా దళం నుంచి జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అం�
విశాఖలో ఆదివారం ప్రతిష్టాత్మక మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగనున్నది. విశాఖపట్నంలో తొలిసారిగా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్