MIG 21 Retires | భారత వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. మిగ్-21 యుద్ధ విమానాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఫ్లీట్ నుంచి తొలగించనున్నది. మిగ్-21 జెట్లను ప్రస్తుతం 23 స్క్వాడ్రాన్ నిర్వహిస్తోంది. వారి�
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినవేళ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మంత్రి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మ�
న్యూఢిల్లీ: శవపేటికలుగా మారిన మిగ్ యుద్ధ విమానాలకు భారత వాయు సేన (ఐఏఎఫ్) వీడ్కోలు చెప్పనున్నది. మరో మూడేళ్లలో మిగ్-21 ఫైటర్ స్క్వాడ్రన్లను స్వరీస్ నుంచి పూర్తిగా తొలగించనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ న�