ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానపై పాలకుల పట్టింపు లేకుండా పోయింది. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యం వేలాది మందికి ఔట్ పేషెంట్�
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సాధారణ సేవల్లోనే కాకుండా మెడికో లీగల్ (ఎంఎల్) కేసుల్లో పక్కాగా చేయాల్సిన వివరాల నమోదులో సైతం అలసత్వాన్
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో వైద్యం మాట దేవుడెరుగు.. కనీసం తాగునీటికి సైతం రోగులు, అటెండెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకోవడానికి తాగునీరు కరువైంది. త
ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో అధికారుల నిర్లక్ష్యంతో రోగులకు వైద్య సేవలు అందకపోగా, భద్రత సైతం కరువ అవుతున్నది. నిత్యం వేలాది మంది ఓపీ, వందల మంది ఐపీ సేవలు పొందుతున్న దవాఖానలో రోగులక�
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న తీరుగా ఉంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. వైద్యం కోసం దవాఖానలో చేరితే చికిత్స మాట దేవుడెరుగు లేని రోగాలు అంటుకునేలా ఉన్నాయని పేషెంట్లు లబోదిబోమంటున్నారు. అర�
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. విషజ్వరాలతో బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఓపీ, పదుల సంఖ్యలో ఐపీ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజునే నాలుగు డెంగీ కేసులు, 73 మంద