విజిలెన్స్ అంటే తప్పులను పట్టుకోవడం కాదని, వాటిని నివారించడమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఎంజీ గోపాల్ అన్నారు. సోమవారం బీఆర్కేభవన్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఆయన ప్రారంభ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా (SEC) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారధి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది.