హాస్టళపై అధికారుల పర్యవేక్షణ కరువై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అం�
బాసర, జూలై 16: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ వెంకటరమణను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రిఫుల్ ఐటీలోని వీసీ కార్యాలయంలో శనివారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. �