యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు పురసరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడ�
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు.