ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్-500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. రెండు సెంటర్ల నుంచే 74మంది టాప్-500లో ఉన్నారు. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్లో ఉండటం, ఎక్క�
రాష్ట్రంలో ఖాళీగా ఉంచిన జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలని టీజీఎస్పీడీసీఎల్కి ఉత్తర్వులు జారీ చేసింది.