హుజరాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్లోని 25 ప్రభుత్వ సెక్టార్ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన 42 మంది విద్యార్థులకు గురువారం ప్
ఉభయ తెలుగు రాష్ర్టాలలో తెలుగు సాహిత్యంలో విశేష సేవలందిస్తున్న 44 మంది ప్రముఖులకు 2019 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రకటించింది.