బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎమ్మార్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బడిబాట ర్యాలీ �
పాఠశాలల అభివృద్ధికి సంబంధించి అమ్మా ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంఈవో రాంరెడ్డి ఉపాధ్యాయులుకు సూచించారు. శనివారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏ