‘పదిహేడేండ్ల పోరాటం ఫలించింది. మనోళ్లకు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టింది. వారిని ఇంటికి తోలుకస్త. ఈ నెలఖారుకల్లా వస్తరు. ఫ్లయిట్ టికెట్లు తీసుకొని, అవసరమైతే నేను దుబాయ్ పోయి తీసుకొస్త.
ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్సీ వాగులో కొట్టుకుపోవడం బాధకరం మోమిన్పేట / మర్పల్లి : మండలంలోని వరద ప్రమాదంలో మృతి చెందిన పలువురి బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ డాక్�