రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ‘మీ సేవ’ ద్వారా అందిస్తున్న సేవలు మరింత భారం కానున్నా యి. ఇప్పటికే పొందుతు న్న వివిధ ధ్రువపత్రా లు, సర్టిఫికెట్లు, సేవ ల కోసం ప్రజలు చెల్లిస్తున్న ఫీజులతో పాటు కేంద్రాల నిర్వాహక�
రాష్ట్రంలో మీసేవ చార్జీలు భారీగా పెరిగాయి. ఇప్పటికే అన్ని విధాలుగా ధరలు పెంచిన సర్కార్ మీసేవ చార్జీలను సైతం వదలలేదు. ఇక నుంచి మీసేవ చార్జీలను భారీగా పెంచారు. దాదాపు 100 శాతం కంటే ఎక్కువగా చార్జీలు పెంచారు.