హత్య చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయలేదని ఓ కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో గత ఏడాది జరిగిన హత్యకు సంబంధించిన కేసును పోలీసులు తిరిగి తెరిచారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటుచేసుకొన్నది. మీరట్ జిల్లా మొహల్లా జాగృతి విహార్లో కొంత మంది దుర్మార్గులు ఓ 12 తరగతి విద్యార్థిని చితకబాది, ఆపై బాధితుడి ముఖంపై మూత్రం పోసి వికృతంగా ప్రవర్�