Hyderabad | చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రా�
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మల్కాజిగిరిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం