భారతదేశంలో నాలుగు పదుల వయసు నిండకుండానే క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నాసిరకపు జీవనశైలి, వాతావరణ కాలుష్యం ఈ సమస్యకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ద ప్రజలకు సేవ చే యాలనే ఆకాంక్ష, అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే ముప్ఫై ఏండ్ల నుంచి పేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందిస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు, డాక్టర్ ఎం. సంజయ్కుమ
సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం. ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు, పెద్దలను కలవరపెడుతోంది.