రూ. కోట్లకు పడగెత్తిన మెడిసిన్ దందాలో ఆధిపత్య పోరు సాగుతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా మూడు వర్గాలుగా విడిపోయి, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్టు ప్రచారం జరుగుతున
ప్రైవేట్ వైద్య రంగంలో మెడికల్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి.. అడిగే వారు లేరని రోగులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నాయి.. స్కీంలు, వన్ ప్లస్ వన్ ఆఫర్లతో కొందరు వైద్యులను ప్రలోభాలకు గురి చేస్తూ ఫా
పాలకుర్తికి చెందిన నిరక్ష్యరాస్యుడైన ఓ రైతు పెద్దపల్లిలోని ఓ మెడికల్ షాపులో మందులు కొనేందుకు వెళ్లగా.. శాంపిల్ టాబ్లెట్స్ ఇచ్చారు. రసీదు కూడా ఇవ్వలేదు.