వైద్య సంస్థల్లో అధ్యాపక పోస్టుల్లో నియామకానికి సంబంధించిన అర్హతలపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఈ నెల 17న విడుదల చేసిన కొత్త ముసాయిదాపై వైద్యులు, వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు.
బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్ ప్రతిష్ఠాత్మక అకడెమియా ఆప్తల్మాలజికల్ ఇంటర్నేషనల్స్ (ఏవోఐ) సభ్యుడిగా