ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పను�
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై దాదాపు ఏడాది దాటినా పూర్తి కావడం లేదు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయని పలువు�
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ మంచిర్యాల జిల్లాకు తలమానికంగా నిలుస్తుందని, గతంలో 330 పడకల సామర్థ్యమే ఉండేదని, ప్రస్తుతం 450 పడకల సామర్థ్యంతో మెడికల్ కళాశాల, హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని మాజీ ఎమ�