దేశంలో జననాల రేటును పెంచేందుకు ఇటీవలే కండోమ్పై ట్యాక్స్ విధించిన చైనా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ఆ తరువాత అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించే �
24 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా ఆధునిక టెక్నాలజీతో కూడిన కియోస్కీని హైదరాబాద్కు చెందిన సంస్థ డెవలప్ చేసింది. నిమిషాల వ్యవధిలో 75 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఫలితాలను పొందవచ్చు.