మీడియా స్వేచ్ఛను అణచివేసేలా ఉన్న ఐటీ సవరణ నిబంధనలు-2023, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం-2023 సహా పలు ఇతర చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
కోర్టు విచారణలు తెలుసుకునే హక్కు పౌరులకు ఉందిసుప్రీంకోర్టు వెల్లడి.. ఈసీ పిటిషన్ కొట్టేవేత న్యూఢిల్లీ, మే 6: కోర్టుల్లో జరిగే న్యాయ విచారణల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నదని సుప్రీంకోర్టు అభిప్ర