ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క
మేడారం జాతర అభివృద్ధి పనులు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 రోజులు గడవక ముందే సీసీ రోడ్లు, డివైడర్లు మొ