కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పాత మెదక్ జిల్లా అభివృద్ధి కుంటుపడింది.ఏడాదిగా జిల్లాకు ప్రభుత్వం నుంచి ఆశించిన నిధులు రావడం లేదు. దీంతో జిల్లా అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో మంజూ�
సహకార సంఘాలను బలోపేతం చేసి రైతులను, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్లోని పలు వార్�