రాష్ట్రంలో ప్రారంభించిన జనగణన-2027లో స్వీయ గణన పోర్టల్లో ముస్లిం వర్గాలకు చెందిన కులాల పేర్లను చేర్చాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
హైదరాబాద్ మెహదీపట్నంలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మైనారిటీ అసోసియేషన్ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎండీ.యాకూబ్ పాషాను, హైదరాబాద్కు చెందిన న్యాయవాది �