ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాష�
పేద, మధ్యతరగతి చిన్నారులకు ఉత్తమ విద్య అందించేందుకు ఏర్పాటు చేయనున్న ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ప్రభ�
రాష్ట్రంలో ప్రారంభించిన జనగణన-2027లో స్వీయ గణన పోర్టల్లో ముస్లిం వర్గాలకు చెందిన కులాల పేర్లను చేర్చాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
హైదరాబాద్ మెహదీపట్నంలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మైనారిటీ అసోసియేషన్ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎండీ.యాకూబ్ పాషాను, హైదరాబాద్కు చెందిన న్యాయవాది �