తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�
సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం హైదరాబాద్, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ): సింగరేణి చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరం(2021-2022)లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాల